ఏపీలో కొత్తగా 7, 627 పాజిటివ్ కేసులు..

- రాష్ట్రంలో గత 24 గంటల్లో 47, 645 సాంపిల్స్‌ ని పరీక్షించగా 7, 627 మంది కోవిడ్‌19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది.

- కొత్తగా 3,041 మంది కోవిడ్‌ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్‌ అయ్యారు.

- నేటి వరకు రాష్ట్రంలో 16,43,319 సాంపిల్స్‌ ని పరీక్షించారు.

- రాష్ట్రం లోని నమోదైన మొత్తం 96, 298 పాజిటివ్ కేసు లకు గాను.. 2895 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారుండగా.. 1,041 మంది మరణించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories