కొబ్బరి కాయల లోడులో 664 కేజీల గంజాయి పట్టివేత

-  కాయల లోడులో గంజాయి ప్యాకెట్లు తరలిస్తున్న వాహనాన్ని విశాఖ జిల్లా నక్కపల్లి పోలీసులు పట్టుకున్నారు.

- వీరు తుని నుంచి బీహార్​ రాష్ట్రానికి కొబ్బరి కాయలను లారీలో తరలిస్తుండగా... వేంపాడు టోల్​ ప్లాజా వద్ద పోలీసులు పట్టుకున్నారు.

- లారీతో పాటు డ్రైవర్​, క్లీనర్​ను అదుపులోకి తీసుకున్నారు.

- వీరి వద్ద నుంచి 664 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు నక్కపల్లి ఎస్సై శివరామకృష్ణ తెలిపారు.

-  విలువ సుమారు 13.28 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. 




Show Full Article
Print Article
Next Story
More Stories