ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 66 కేసులు

-రాష్ట్రంలో గత 24 గంటల్లో11,357 సాంపిల్స్ ని పరీక్షించగా, 66 మందికి కోవిడ్19 పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది.

-29 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు.

-56 మంది కరోనా బారిన పడి మరణించారు.

-ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చికిత్స పొందుతున్నవారి సంఖ్య 764గా ఉంది. 

Show Full Article
Print Article
Next Story
More Stories