దుబాయ్ నుంచి వచ్చిన వారిలో 56 మందికి కరోనా లక్షణాలు

- దుబాయ్ నుండి వచ్చి నూజివీడు ట్రిపుల్ ఐటీ క్వారన్ టెన్ లో ఉన్న 144 మందిలో 56 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు

- అప్రమత్తమైన అధికారులు 

- ప్రత్యేక వాహనాలలో వారిని విజయవాడ తరలిస్తున్నట్లు తెలిపిన మండల తాసిల్దార్ ఎం సురేష్ కుమార్ 

Show Full Article
Print Article
Next Story
More Stories