రాష్ట్రంలో న్యాయస్థానాల లాక్ డౌన్ సెప్టెంబర్ 5 వరకు పొడిగింపు

టీఎస్ హైకోర్టు: రాష్ట్రంలో న్యాయస్థానాలు లాక్ డౌన్ సెప్టెంబర్ 5 వరకు పొడిగింపు..

కోర్టులు, ట్రైబ్యునళ్ల లాక్ డౌన్ సెప్టెంబర్ 5 వరకు పొడిగించిన హైకోర్టు

అత్యవసర కేసుల విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు

ఆన్ లైన్ తో పాటు నేరుగా కోర్టుల్లో పిటిషన్ల దాఖలుకు అవకాశం..

ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు ...

Show Full Article
Print Article
Next Story
More Stories