కాపాడాల్సినోళ్లే.. కబ్జా చేస్తుర్రు! 5 కోట్ల ప్రభుత్వ భూమికి ఎసరు..

HMTV
By HMTV
Published on: 2020-08-09 06:31:54

జయశంకర్ భూపాలపల్లి: 5 కోట్ల ప్రభుత్వ భూమి భార్య పేరిట పట్టా చేసిన రెవెన్యూ ఉద్యోగి..

కాపాడాల్సినోళ్లే.. కబ్జా చేస్తుర్రు!.. 5 కోట్ల ప్రభుత్వ భూమికి ఎసరు..

రెవెన్యూ ఉద్యోగి భార్య పేరిట లావణి పట్టా..

తోటి ఉద్యోగుల కంప్లైంట్తో విచారణకు ఆదేశించిన భూపాలపల్లి కలెక్టర్ ..

కాళేశ్వరంలో ఎక్కువగా ప్రభుత్వ భూములే... గ్రామంలోని 129 సర్వే నంబర్‌లో 380.28 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.

ఇందులో 60 ఎకరాలకు వరకు అటవీ శాఖ భూమి కూడా కలిసి ఉంది. ఈ భూమిలో కొంత భాగాన్ని ప్రభుత్వం గతంలో అసైన్‌ మెంట్‌‌చేసి పేదలకు పంచిపెట్టింది.

మిగిలిన భూమిపై స్థానిక రెవెన్యూ అధికారి కన్ను పడింది.

HMTV

HMTV

Next Story