ఏపీలో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు

- ఏపీలో కరోనా మృతుల సంఖ్య 57కి చేరింది.

- తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో కరోనాతో ఒకరు మృతి చెందారు.

- గడిచిన 24 గంటల్లో 8,148 నమూనాలను పరీక్షించగా.. 48 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు.

- కొవిడ్‌ నుంచి కోలుకుని తాజాగా 55 మంది డిశ్చార్జి అయ్యారు.

- ప్రస్తుతం 759 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

Show Full Article
Print Article
Next Story
More Stories