ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 443 కరోనా కేసులు

- ఏపీలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి.

- నాలుగువందల కు పైగా కేసులు నమోదు అయ్యాయి.

- గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 16,704 శాంపిల్స్ ను పరీక్షించగా 443 మందికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయింది.

- రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9372 కు చేరింది. మరణాల సంఖ్య 111 కు చేరింది.

- ఇక ఆదివారం మరో 83 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 

Show Full Article
Print Article
Next Story
More Stories