ఏపీలో మరో 407 కరోనా పాజిటివ్‌ కేసులు

- గడిచిన 24 గంటల్లో 407 కొత్త కేసులు నమోదు అయ్యాయి.

- రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 20,639 శాంపిల్స్‌ని పరీక్షించగా 407 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు.

- కొవిడ్‌ కారణంగా గడిచిన 24 గంటల్లో 8 మంది మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు.

- నమోదైన మొత్తం కేసులు 7858.

- ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 119.

- ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 3566కి చేరింది.

- ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 4173 మంది చికిత్స పొందుతున్నారు. 

Show Full Article
Print Article
Next Story
More Stories