రాష్ట్రంలో ఇవాళ 38 మందికి కరోన పాజిటివ్

.

-1699కి చేరిన కరోన పాజిటివ్ కేసుల సంఖ్య

-ఒక్కరోజులోనే 5 గురు కరోనతో మృతి. 45 కి చేరిన కారోనా మృతుల సంఖ్య.

-ఈ రోజు తాజాగా 23 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా... ఇప్పటి వరకు 1036 మంది కోలుకున్నారు.

- ప్రస్తుతం రాష్ట్రంలో 618 యాక్టీవ్ కరోనా కేసులు.

- ఈ రోజు నమోదైన కేస్ లలో 26 జిహెచ్ఎంసీ పరిధిలోవి కాగా, 2 రంగా రెడ్డి, 10 మంది మైగ్రాంట్స్ గా సర్కార్ ప్రకటించింది

Show Full Article
Print Article
Next Story
More Stories