అన్ లాక్ 3.0 అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: 

-  కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో అన్ లాక్ ప్రక్రియ

- ఆగస్టు 31 వరకు విద్యాసంస్థలకు అనుమతులు నిరాకరణ

- సినిమా హాలు, స్విమ్మింగ్ పూల్స్, బార్ లు కు నో ఛాన్స్

- తగిన జాగ్రత్తలతో యోగ ట్రైనింగ్ సెంటర్ లు, జిమ్ లకు నేటి నుండి అనుమతి

- స్వతంత్రదినోత్సవ వేడుకలు భౌతిక దూరం పాటిస్తూ నిర్వహించాలని ఆదేశం

- కంటోన్మెంట్ జోనుల్లో ఈ నెలలో 31 వరకు లాక్ డౌన్ కొనసాగింపు

Show Full Article
Print Article
Next Story
More Stories