తెలుగుదేశం తరపున సీతానగరం శిరోముండనం బాధితుడు ప్రసాద్ రూ . 2 లక్షలు ఆర్ధిక సహాయం

HMTV
By HMTV
Published on: 2020-08-13 07:34:56

తూర్పుగోదావరి:

రాజమండ్రి: తెలుగుదేశం తరపున సీతానగరం శిరోముండనం బాధితుడు ప్రసాద్ రూ . 2 లక్షలు ఆర్ధిక సహాయం

- టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు పంపిన రెండు లక్షల చెక్కును బాధితుడు ప్రసాద్ కు అందజేసిన మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, తెలుగుయువత ఆదిరెడ్డి వాసు, టిడిపి దళిత నేత కాశి నవీన్ ప్రసాద్ కు న్యాయం చేసి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి దళితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోంది శిరోముండనం కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలి.. మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, తెలుగుయువత నాయకులు ఆదిరెడ్డి వాసు

HMTV

HMTV

Next Story