తెలంగాణలో కొత్తగా 191 కేసులు..

-ఈ రోజు అధికంగా 191కేసులు నమోదయ్యాయి.

-గడిచిన 24 గంటల్లో 8 మంది కరోనాతో మృతి.

-రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో పోరాడి 156 మంది మరణించారు.

-తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 4,111కి చేరింది.

-ప్రస్తుతం రాష్ట్రంలో 2,138 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

-ఇక అటు కరోనాతో పోరాడి ఇప్పటివరకు 1,817 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories