కోవిడ్-19 గడపగడపకు సర్వే పరిశీలించిన అధికారులు

- నియోజకవర్గంలోని నూజివీడు మండలం రావిచర్ల మరియు బోరంచ గ్రామాలలో గ్రామ సచివాలయాలనీ ఆకస్మిక తనిఖీలు చేసిన మండల్ పరిషత్ అధికారి జి.రాణి, తహశీల్దార్ ఎం. సురేష్ కుమార్.

- సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో సమావేశం నిర్వహించి రెండు గ్రామాలలో కొవిడ్-19 గడపగడపకు ప్రచారం చేస్తూ సర్వే నిర్వహించారు. 




Show Full Article
Print Article
Next Story
More Stories