ఏపీ లో 18 నుంచి ఆరో విడత రేషన్ పంపిణీ చర్యలు

HMTV
By HMTV
Published on: 2020-06-17 04:15:12

విశాఖ జిల్లాలో ఆరో విడత ఉచిత పంపిణీ ఈనెల 18 తేదీ నుంచి 26వ తేదీ వరకు చేస్తారని జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో పౌరసరఫరాల శాఖ పనితీరుపై సమీక్షించారు.

ప్రతి రేషన్ కార్డు పై ఒక కిలో శనగలు, మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తారని, అలాగే రూ.10కి అరకిలో పంచదార అందిస్తామన్నారు. రేషన్ డిపోల వద్ద రద్దీని నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలన్నారు.

HMTV

HMTV

Next Story