తెలంగాణలో కొత్తగా 169 కేసులు..

-ఈ రోజు అత్యధికంగా 169 కేసులు నమోదయ్యాయి.

-వీటిలో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 82 కేసులు వెలుగు చూశాయి.

-రంగారెడ్డి జిల్లాలో 14, మెదక్‌ 2, సంగారెడ్డి జిల్లాలో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి.

-దేశాల నుంచి వచ్చిన వారిలో 64 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

-ఇప్పటివరకు కరోనాతో పోరాడి 71 మంది మరణించారు.  

Show Full Article
Print Article
Next Story
More Stories