జిల్లాలో 16.40 లక్షల టన్నుల ఇసుక నిల్వలు

కాకినాడ: జిల్లాలోని పది ప్రభుత్వ యార్డుల్లో 16,40,190.70 టన్నుల ఇసుక నిల్వలున్నట్లు కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

- జిల్లాలోని రేవుల నుంచి 23,204.50 టన్నుల ఇసుకను సేకరించగా, 22,834.50 టన్నుల ఇసుకను సరఫరా చేసినట్లు తెలిపారు.

- డోర్‌ డెలివరీ కింద 9,928 టన్నులు, ప్రభుత్వ పనులకు 810 టన్నులు, ప్రైవేటు పనులకు 2,597 టన్నులు, నాడు-నేడు పనులకు 146 టన్నులు, ప్రభుత్వ యార్డులకు 9,353.50 టన్నులు సరఫరా చేసినట్లు తెలిపారు. ఇతర జిల్లాలకు 2,228 టన్నుల ఇసుకను సరఫరా చేసినట్లు తెలిపారు.



Show Full Article
Print Article
Next Story
More Stories