ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ సమావేశం ఈనెల 15న

- ఆంధ్ర ప్రదేశ్:ఈ నెల 15న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది.

- సచివాలయం ఫస్ట్ బ్లాక్‌లో ఈ నెల 15న ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది.

- పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో మంత్రివర్గం చర్చించనుంది.

- పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

- ఇప్పటికే కేబినెట్‌లో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు.

- ఈ నెల 13 సాయంత్రం నాటికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories