ఆగస్టు 15 సెలబ్రేషన్స్ పై హైకోర్టు కీలక ఆదేశాలు...

TS High Court : కేంద్ర హోంశాఖ, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు కరోనా నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆంక్షలు...

- వైద్య ఆరోగ్యశాఖ సూచించిన సూచనల ప్రకారం బౌతిక దూరం, షానిటైజేషన్, మాస్క్ లు ధరించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశం..

- అన్ని జిల్లాల న్యాయస్థానాలకు హైకోర్టు ఆదేశం..

- స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను 50 మందితో నిర్వహించాలి..

- కేవలం వేడుకలను 20 నిముషాల్లో ముగించాలన్న హైకోర్టు..

- వేడుకలకు ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరప వద్దన్న హైకోర్టు..

- అన్ని జిల్లా న్యాయస్థానాలు అమలు చేయాలన్న హైకోర్టు.

Show Full Article
Print Article
Next Story
More Stories