భారత్‌లో కొత్తగా 14,516 కరోనా పాజిటివ్‌ కేసులు

HMTV
By HMTV
Published on: 2020-06-20 04:17:15

- గడిచిన 24 గంటల్లో భారత్‌లో 14,516 కేసులు నమోదు కాగా, 375 మంది ప్రాణాలు విడిచారు.

- కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 3,95,048 కేసులు నమోదయ్యాయి.

- ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,68,269 ఉండగా, 2,13,830 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

- ఇదిలా ఉండగా 12,948 మంది కరోనా వ్యాధితో మరణించారు. 

HMTV

HMTV

Next Story