ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 141 కేసులు..

-గడచిన 24 గంటల్లో 141 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ.

-రాష్ట్రంలో 98 పాజిటివ్‌ కేసులు వచ్చాయి

-వీటిలో ఇతర రాష్ట్రాలకు చెందినవారు 43

-ఇప్పటివరకు మొత్తం 4,112 కేసులు నమోదయ్యాయి.

-24 గంటల్లో ముగ్గురు మృతి చెందారు.

-కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 71కి చేరింది.

-డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,273కి చేరింది.

-ప్రస్తుతం1,033మంది చికిత్స పొందుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories