మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులొ 14వ రొజు సిబిఐ విచారణ

HMTV
By HMTV
Published on: 2020-07-31 05:37:17

కడప 

- ఒకే రొజు నలుగురు సిబిఐ విచారణకు హజరు

- నేడు కూడా సిబిఐ విచారణకు హజరైన వైఎస్ వివేకా కుమార్తె సునీత

- సునీతతొ పాటు వైఎస్ వివేకా పిఎ క్రిష్ణారెడ్డి, కంప్యూటర్ అపరేటర్ ఇనాయతుల్లా, వంట మనిషి లక్ష్మీదేవి

HMTV

HMTV

Next Story