మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో 13 వ రోజు సిబిఐ దర్యాప్తు
కడప :
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో 13 వ రోజు కొనసాగుతున్న సిబిఐ దర్యాప్తు...
మరొమారు సిబిఐ విచారణకు హజరైన వైఎస్ వివేకా కుమార్తె సునీత...
గడచిన రెండు రోజుల క్రితం సుమారు ఏడు గంటల పాటు సిబిఐ విచారణకు హజరైన సునీత...
నేడు మరోమారు విచారణకు హజరుకావాలని సిబిఐ పిలుపు
నిన్న విచారణకు హాజరైన వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్ రెడ్డి...
Next Story



