ఇచ్చాపురం 108 సిబ్బంది నిర్లక్ష్యం ఘటన పై స్పందించిన జిల్లా కలెక్టర్ జె.నివాస్..

శ్రీకాకుళం జిల్లా:

- ఘటన పై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశం..

- రెండు 108 వాహనాల సిబ్బంది మద్య తలెత్తిన వివాదం..

- ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించకుండా గంటపాటు వాదులాడుకోవడం..

- 108 వాహనం ఎక్కించకుండానే మహిళ ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా పరిగణిస్తున్నామన్న కలెక్టర్ నివాస్..

- సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఇచ్చాపురం తహశీల్దార్ మరియు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్ నివాస్..

Show Full Article
Print Article
Next Story
More Stories