ఆ బాధిత కుటుంబానికి 10 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాలి: ద‌ళిత‌నేత‌లు

ప్రకాశం జిల్లా: రిమ్స్ హాస్పిటల్ వద్ద కుక్కలు పీక్కొని తిని శవమై కనిపించిన దళితుడు ఇత్తడి కాంతారావు కుటుంబానికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రభుత్వం మంజూరు చేయాలి

కాంతారావు మరణానికి కారణమైన విధినిర్వహణలో ఉన్న బిట్రగుంట గ్రామ సచివాలయం సిబ్బంది వైద్యులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి

మృతిపై విచారణ చేపట్టిన రిమ్స్ డాక్టర్లు ఓపి నమోదు పై ఆరా

రిమ్స్ హాస్పిటల్ సూపర్డెంట్ కలిసిన వారి కుటుంబ సభ్యులు మరియు దళిత సంఘ నాయకులు నీలం నాగేంద్రం దళిత నాయకులు డిమాండ్.

Show Full Article
Print Article
Next Story
More Stories