సంజీవినిలో 10 నిమిషాల్లో ఫలితం..

HMTV
By HMTV
Published on: 2020-07-20 02:52:05

కరోనా తీవ్రరూపం దాల్చడంతో దానికి అనుగుణంగా పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రారంభంలో కేవలం రాష్ట్రంలోనే ఐదు సెంటర్లలో ఉండే పరీక్షల ల్యాబ్ లన్నింటిని జిల్లా స్థాయికి విస్తరించారు. క్రమేణా కేసులు పెరుగుతుండటం, ఫలితం ఆలస్యం అవుతుండటంతో వీటిని డివిజన్లో ఉండే సమాజిక ఆస్పత్రికి విస్తరించారు. అయితే వీటిలో సైతం ప్రారంభంలో ర్యాపిడ్ టెస్ట్ మాత్రమే చేసేవారు.

- పూర్తి వివరాలు 

HMTV

HMTV

Next Story