చింతలపూడిలో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీజ్

HMTV
By HMTV
Published on: 2020-06-08 05:35:11

పోలీస్ స్టేషన్ పరిధిలో తెలంగాణ నుండి ఉంగుటూరు, నూజివీడు, ఏలూరు తదితర ప్రాంతాలకు అక్రమంగా మద్యం తరలిస్తున్న 9 మంది వ్యక్తులను చింతలపూడి సిఐ పి.రాజేష్, ఎస్ఐ కెసిహెచ్ స్వామి, వారి సిబ్బంది అదుపులోకి తీసుకుని ఒక కారు, ఐదు ద్విచక్ర వాహనములు, 70 మద్యం సీసాలు, రెండు వేల రూపాయలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.



HMTV

HMTV

Next Story