హుస్సేనీఆలం ఎస్‌బీఐ బ్యాంకు మూసివేత

HMTV
By HMTV
Published on: 2020-06-07 06:26:37

కరోనా మహమ్మారి కారణంగా మూసాబౌలీలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా హుస్సేనీఆలంలోని తన బ్రాంచ్‌ను మూసివేసింది. బ్యాంక్‌లో పనిచేసే సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ రావడంతో పంజేషా యూపీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రానా తబస్సుం బ్యాంకు సిబ్బందిని అందరినీ హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించారు.


                                                                 - పూర్తి వివరాలు

 

                              

HMTV

HMTV

Next Story