అనధికారికంగా తరలిస్తున్న నగదు స్వాధీనం

తెలంగాణ రాష్ట్రం లోని కొత్తగూడెం నుంచి గుంటూరు కు అనధికారికంగా 27 లక్షల రూపాయలు కారులో తరలిస్తున్న సురసానిశ్రీనివాసరెడ్డి ని తిరువూరు పోలీసులు సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద తనిఖీలలో అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి నగదు స్వాధీనం చేసుకున్నట్లు నూజివీడు డీ ఎస్ పీ శ్రీనివాసులు విలేఖరుల సమావేశంలో తెలిపారు

Show Full Article
Print Article
Next Story
More Stories