కరోనా వైరస్ కేసుల్లో ఇటలీకి చేరువలో ఇండియా!

- రోగుల సంఖ్యలో  ఇటలీని మన దేశం  దాటే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

- శుక్రవారం నాటికి ఇటలీలో 2.34 లక్షల కేసులు ఉండగా, మన దేశంలో 2.26 లక్షలు దాటాయి.

- దీంతో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్‌ ఆరో స్థానానికి దగ్గరలో నిలిచింది.

- తాజాగా 24 గంటల్లో 9,851 మంది వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు.

- దేశంలో ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులివే.

- మరోవైపు, మరణాల సంఖ్యా పెరుగుతోంది.

.  24 గంటల్లో గతంలో ఎప్పుడూ లేనంతగా 273 మంది కన్నుమూశారు.

- రోజువారీగా ఎక్కువ కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో ఇప్నాపటివరకూ నాలుగో స్థానంలో ఉన్న భారత్‌.. తాజాగా రష్యాను వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరుకుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories