కరోనా పోరుపై పాట... రాగం కలిపిన సెలబ్రిటీలు

HMTV
By HMTV
Published on: 2020-06-04 10:44:56

కరోనా పోరులో ముందున్న ఏపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. దీనిపై ఒక ప్రత్యేకమైన వీడియో గీతాన్ని రూపొందించింది. అయితే దీనిలో ప్రత్యేకంగా సినీనటులు నిఖిల్, కాజల్ అగర్వాల్, నిధి అగర్వాల్తో పాటు తమ రాగం కలిపారు. దీనిని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సారధ్యం వహించారు.  



                                                                       - పూర్తి వివరాలు



 


              

HMTV

HMTV

Next Story