డబ్బు కోసం తండ్రిని చంపిన తనయుడు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ ఇందిరమ్మ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. అవసరాలకు డబ్బులు ఇవ్వడం లేదనే కోపంతో బుధవారం రాత్రి కన్న తండ్రి తలపై తనయుడు ఇటుకలతో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. తీవ్రంగా గాయపడిన తండ్రి కనకయ్యను కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మ‌ృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు

Show Full Article
Print Article
Next Story
More Stories