విజయవాడలో వివాహిత ఆత్మహత్య
- విజయవాడ మునిసిపల్ ఆఫీస్ దగ్గర బందరు కాలువలో ఒక వివాహిత ఆత్మహత్య
- మృతురాలు నాగస్వరూప రాణి(30) పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం మార్తా గ్రామంగా గుర్తింపు
- మృతురాలు తన ఇద్దరు పిల్లలతో కావాలనే ఆత్మహత్య చేసుకోవటానికి వచ్చిందని చెబుతున్న పిల్లలు
- వివాహిత పిల్లలు ఊపిరాడక ఒడ్డుకు వచ్చారని తన తల్లి మాత్రం రాలేదని రోదిస్తున్న పిల్లలు
- ఈ మేరకు కేసును నమోదు చేసుకుని మృతురాలి కుటుంభ సభ్యులకు సమాచారం చేరవేత

Next Story



