తిరువూరులో భారీగంజాయి పట్టివేత

-సీలేరు నుండి విజయవాడ అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ ముగ్గురు నిందితులు

-పోలీసులు లకు వచ్చిన సమాచారం మేరకు తిరువూరు పట్టణ శివారు తోకపల్లి దగ్గర తనిఖీ నిర్వహిస్తుండగా పట్టుబడ్డ నిందితులు

-వారి వద్ద నుండి10.7 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు..

-పట్టుబడిన ముగ్గురు యువకుల్లో ఒకడు విజయవాడలో ఇంజనీరింగ్ అభ్యసిస్తున్నాడు..

-మిగతా ఇద్దరు ఒకరు ఐటీఐ, మరొక్కరు బీటెక్ చదువును మధ్యలో మానేశారు..

-మీడియాకు వివరాలు వెల్లడించిన నూజివీడు డిఎస్పీ- బి.శ్రీనివాసులు..

-నిందితులను రిమాండ్ తరలిస్తున్నట్లు పేర్కొన్న-డీఎస్పీ..

-ఇన్ఛార్జ్ సీఐ పి.శ్రీను,ఎస్సై ఎం. సుబ్రహ్మణ్యం, సిబ్బందిని అభినందించిన-డిఎస్పీ బి.శ్రీనివాసులు.




Show Full Article
Print Article
Next Story
More Stories