కిన్నెరసాని పాటల గ్రంథ ఆవిష్కరణ

విజయవాడ: కిన్నెరసాని పాటలు గేయ కావ్యంపై డాక్టర్ సి హెచ్ సుశిలమ్మ (ఎమ్ ఫిల్) గ్రంథ ఆవిష్కరణలో పాల్గొన్న రైల్వే డీజిపి ద్వారక తిరుమలరావు

- కవి సమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ 44వ వర్ధంతి సభ లో పుస్తకాన్ని ఆవిష్కరించిన ఏపీ మాజీ డీజీపీ కె అరవింద్ రావు

-  విశ్వనాధ సత్యనారాయణ కిన్నెరసాని పాటలను గ్రంధంగా రచించినందుకు చాలా సంతోషంగా ఉంది

- ఆధునిక యుగం వరకు మహిళలపై ఆగని అఘాయిత్యాల గురించి గ్రంధం రచించా

- కిన్నరాసాని పాటలు నుంచి ఈ గ్రంధం రచించా భద్రాద్రిలో కిన్నెర నది కొలువైంది

- రైల్వే డిజిపి ద్వారక తిరుమల రావు

- కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ 44 వ వర్ధంతి సభలో పాల్గొన్నందుకు చాలా సంతోషం

- తెలుగు సంస్కృతిలో అద్భుతమైన కావ్యాలు, గ్రంధాలు ఉన్నాయి

- విశ్వనాధ సత్యనారాయణ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత

- ఆయన పాటలను మా అక్క గేయ రూపంలో రచించాలని చాలా కస్టపడింది

- విశ్వనాథ సత్యనారాయణ కుటుంబంతో మాకు అవినాభావ సంబంధం ఉంది

Show Full Article
Print Article
Next Story
More Stories