ప్రయాణికులతో నిండిన ఆర్టీసీ కాంప్లెక్స్​లు

విశాఖపట్నం: గ్రామీణ జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్​లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. చోడవరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్​లో... విశాఖ, పాడేరు, నర్సీపట్నం, అనకాపల్లి డిపోలకు చెందిన బస్సులు తిరుగుతున్నాయి. ఆయా డిపోలకు చెందిన బస్సు కండక్టర్లను చోడవరం కాంప్లెక్స్ లో ఉంచారు. వీరు ప్రయాణికులకు టిక్కెట్లును అమ్ముతున్నారు. రోజుకు 300 నుంచి 450 మంది వరకు ప్రయాణిస్తున్నారు.



 


Show Full Article
Print Article
Next Story
More Stories