రెడ్ క్రాస్ సంస్థకు అత్యున్నత పురస్కారం

తూర్పుగోదావరి.. కాకినాడ: జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ వై డి రామారావు కి రాష్ట్రపతి బంగారు పతకం వరించింది

- ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ దేశంలో అత్యుత్తమ సేవలు అందించిన రెడ్ క్రాస్ సంస్థకు ఈ అత్యున్నత పురస్కారం అందజేస్తుంది..

- 2018..19 సంవత్సరానికి తూర్పుగోదావరి జిల్లా లో విస్తృత సేవలు అందించిన రామారావుకి ఈ అవార్డు లభించడం పట్ల జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి అభినందనలు తెలిపారు

Show Full Article
Print Article
Next Story
More Stories