అభివృద్ధి చూసి ఓర్వలేకే మా పార్టీలపై విమర్శలు: ఏపి కార్మిక శాఖ మంత్రి జయరాం

 తిరుమల: శ్రీవారిని దర్శించుకున్న ఏపీ కార్మిక శాఖ మంత్రి జయరాం.

- జయరాం,ఏపి కార్మిక శాఖ మంత్రి వ్యాఖ్యలు 

- రాష్ట్రంలో అభివృద్ధి చూసి ఓర్వలేకే మా పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్నారు.

- రుజువు లేకుండా ప్రతిపక్షాలు నా పై అభియోగాలు వేయడం సరికాదు.

- మీడియాలో వారు కనపడక పోతే వారిని ప్రజలు పట్టించుకోరని వార్తలో నిలిచేందుకు నిరాదరణ ఆరోపణలు చేస్తున్నారు.

- నా పుట్టిన రోజు సందర్బంగా కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకున్నాను.

- ఏపీలో వర్షాలు విస్తారంగా కురిసి, రైతన్నలు చాలా సంతోషంగా ఉన్నారు.

- రాష్ట్ర ప్రజలు సుభీక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్ధించాను.

- ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి కరోనా మహమ్మరి రాష్ట్రంలో తగ్గుముఖం పడుతుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories