ఐ.డి పోలీసులపై మద్యం మాఫియా దాడి.

తూర్పుగోదావరి: కాట్రేనీకోన మండలం పల్లం గ్రామంలో ఐ.డి పోలీసులు లపై మద్యం మాఫియా దాడి...

- ఐ.డి పోలీసులకు శుక్రవారం తెల్లవారు జామున నీళ్ళరేవు వంతెన సమీపంలో యానాం మద్యాన్ని దిగుమతి చేస్తారన్న సమాచారంతో పహారా కాసిన ఐడీ పోలీసులు.

- అక్రమ మద్యం దిగుమతి చేస్తున్న సమయంలో ఐడీ పోలీసులు దాడి .

- దీంతో మద్యం మాఫియా పోలీసులపై ఎదురు దాడి

- పలువురు పోలీసులకు గాయాలు

- పోలీసులకు దొరికిన మద్యాన్ని తిరిగి లాక్కుని నది పాయ నుండి పడవలో మళ్లించిన మద్యం మాఫియా.

- సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న ముమ్మిడివరం సి.ఐ జానకీరామ్ ,కాట్రేనికోన, ముమ్మిడివరం ,ఐ.పోలవరం ఎస్సైలు పోలీస్ సిబ్బంది .

- మద్యం మాఫియా కోసం జల్లెడపడుతున్న పోలీసులు..

- ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించిన జిల్లా పోలీసు అధికారులు

Show Full Article
Print Article
Next Story
More Stories