జేసీ ట్రావెల్స్ కు మరోసారి షాక్..

-జేసీ ట్రావెల్స్ కు మరోసారి షాక్..

-మరోసారి జేసీ ట్రావెల్స్‌కు సంబంధించిన వాహనాలు సీజ్ చేసిన రవాణా శాఖ అధికారులు.

-బీఎస్-3 వాహనాలను.. బీఎస్-4 వాహనాలుగా మార్చి నడుపుతున్నట్లు నిర్ధారణ కావడంతో వాహనాలను సీజ్ చేసిన అధికారులు.

-వీటిని నాగాలాండ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్టు గుర్తించిన అధికారులు

-గతంలో 57 వాహనాలను సీజ్ చేసిన అధికారులు.

-తాజాగా ఇవాళ 4 టిప్పర్లను సీజ్ చేసిన రవాణాశాఖ అధికారులు.

-మొత్తం 154 వాహనాలను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు చెబుతున్న అధికారులు

-త్వరలో వాటన్నింటినీ కూడా సీజ్ చేస్తామన్న డీటీసీ శివరామప్రసాద్

Show Full Article
Print Article
Next Story
More Stories