ఎస్‌ఈసీ వ్యవహారం: సుప్రీంకు వెళ్లిన ఏపీ ప్రభుత్వం

-ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కేసులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

-ఎస్‌ఈసీ పదవీకాలం కుదిస్తూ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను, జీవోలను కొట్టివేసి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను తిరిగి ఎస్‌ఈసీగా నియమిస్తూ ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

-ఈనేపథ్యంలో హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. 



 


Show Full Article
Print Article
Next Story
More Stories