వలస కార్మికులను పంపించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి

కరీంనగర్ టౌన్: వలస కార్మికులు తరలించడానికి సిద్ధంగా ఉన్నా రైలు. పొట్ట చేత పట్టుకొని కూలీ పనులకు, రాష్ట్రాలు దాటి వచ్చిన కూలీలను లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులను, ఈరోజు సాయంత్రం కరీంనగర్ నుండి వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుంది. ఫ్లాట్ ఫామ్ పై కరీంనగర్ నుండి బయలుదేరడానికి పట్టాలపై రైలు సిద్ధంగా ఉంది.



 


Show Full Article
Print Article
Next Story
More Stories