కేంద్రం విద్యుత్ చట్టంతో రైతుల నడ్డి విరుస్తుంది: బీవీ. రాఘవులు

బీవీ. రాఘవులు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు @ సుందరయ్య విజ్ఞాన కేంద్రం..

-  ఉత్తర్ ప్రదేశ్ బాలికపై అత్యాచారం అతిక్రూర హత్య సంఘటనలో ఉత్తర్ ప్రదేశ్ పోలీసుల విధానం సరైంది కాదు..

- పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించింది...

- కార్మిక చట్టాలను దొంగతనంగా బిల్లు పాస్ చేశారు..

- ఆర్డినెన్స్ రూపంలో తెచ్చిన3 వ్యవసాయ బిల్లులను తీసుకొచ్చారు.దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు...

- విద్యుత్ చట్టం తీసుకొచ్చి రైతుల నడ్డి విరుస్తుంది..

- దీని వల్ల మోటర్లకు మీటర్లు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుంది దీనిని ఎలా అడ్డుకుంటారో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు..

- ఈ చట్టాలను అడ్డుకోవడంతో పోరాటంలో సీపీఎం ముందుంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories