ఏపీ ఎన్నికల కమిషన్‌ కార్యదర్శిగా వాణీమోహన్‌

-ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషన్‌ కార్యదర్శిగా జి.వాణీమోహన్‌.

-ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం

-ప్రస్తుతం ఆమె సహకారశాఖ కమిషనర్‌గా ఉన్నారు.

-ఎన్నికల కమిషనర్‌ కార్యదర్శితో పాటు సహకార శాఖ కమిషనర్‌, ఏపీ డైరీ అభివృద్ధి సమాఖ్య ఎండీగా, పురావస్తు, మ్యూజియంల శాఖ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

-ఎన్నికల కమిషన్‌ కార్యదర్శిగా వాణీమోహన్‌ ను నియమిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories