అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఓ పొలిటికల్ స్టంట్ : టి.డి.పి అధ్యక్షుడు కె ఎస్ జవహర్

తూర్పు గోదావరి- రాజమండ్రి

- రాజమండ్రి పార్లమెంటు తెలుగుదేశం అధ్యక్షుడు, మాజీ మంత్రి జవహర్, రాజమండ్రి అర్బన్ టిడిపీ నాయకుల సమక్షంలో భారతీయ జనతా పార్టీ లో సభ్యత్వానికి రాజీనామా చేసి టిడిపిలో చేరిన దళిత మోర్చా నాయకులు కానేటి కృపామణి, కానేటి మురళి తో పాటు పలువురు బిజెపి నాయకులు

- రాజమండ్రి పార్లమెంటు టి.డి.పి ఇన్ ఛార్జ్ , మాజీ మంత్రి కె.ఎస్. జవహార్ కామెంట్స్ ....

- ప్రధానితో సమావేశంలో ఏం చర్చించారో సి.ఎం. జగన్ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పాలి

- ప్రధాని మోదీతో సి.ఎం. జగన్ ప్రైవేట్ వ్యవహారాల కోసమే భేటీ అయ్యారు

- జైలుకు వెళ్లకుండా ఉండే వ్యవహారం తప్ప ప్రధానితో సి.ఎం. జగన్ కు మరేమీ చర్చించి ఉండరు

- కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా తెస్తామని ఇప్పుడెళ్ళికాళ్లు పట్టుకుంటున్నారు

- నిన్న జరిగిన కృష్ణా బోర్డ్ అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఓ పొలిటికల్ స్టంట్

- తెలంగాణ సి.ఎం కేసిఆర్ ప్రోద్బలంతోనే ఎ.పి. సి.ఎం జగన్ కృష్ణా నది ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకుంటున్నారు

- రాజమండ్రి పార్లమెంటు పరిధిలో దళితులు, మైనార్టీలపై అత్యాచార ఘటనలపై స్థానిక వై.సి.పి నేతలు ఎందుకు స్పందించడం లేదు

- రాజమండ్రిలో ఆవ భూముల స్కామ్...గోదావరిలో ఇసుక స్కామ్ ల కోసమే ఇక్కడ వై.సి.పి వారు అధికారంలో ఉన్నారా ...

- దళితులపై జరుగుతున్న దమనకాండకు నిరసనగా రాజమండ్రి వేదికగా ఉద్యమం చేపడతాం

- రాజమండ్రి పార్లమెంటు నియోజవర్గ టి.డి.పి అధ్యక్షుడు కె ఎస్ జవహర్

Show Full Article
Print Article
Next Story
More Stories