స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్దిగా ఎఎస్ రామకృష్ణ .

గుంటూరు: కృష్ణ,గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ స్వాతంత్ర్య ఎమ్మెల్సీ అభ్యర్దిగా పోటీ చేస్తున్నాను - ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ .

- 2015 మార్చిలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పద్దెనిమిది వందల ఓట్ల మెజారిటీతో గెలిచాను.

- ఆ సమయంలో అందరూ మద్దతు తెలిపారు.... స్వతంత్ర 

- ఏఆశయాలతో అప్పటి ఉపాధ్యాయులు ఎన్నుకున్నారో వాటి సాధన కోసం కృషి చేశా.

- మళ్ళీ ఎన్నికల్లో నిలబడాలని కోరుతున్న నేపధ్యంలో మళ్ళీ స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేస్తున్నాను....

- పాఠశాల స్థాయి నుండి యూనివర్సిటీ స్థాయి ఉపాధ్యాయుల అభివృద్ధి కోసం పని చేశా...

- కృష్ణ,గుంటూరు ఉపాధ్యాయులు మళ్ళీ గెలిపిస్తే గతం కంటే రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తా.

- అర్హత కలిగిన ప్రతి ఉపాధ్యాయుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరుతున్నాం.....

Show Full Article
Print Article
Next Story
More Stories