ప్రభుత్వం బ్లాక్​ మెయిలింగ్​ రాజకీయాలకు పాల్పడుతోంది

విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్​ మెయిలింగ్​ రాజకీయాలు చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. హమీలు అమలు చెయ్యడంలో విఫలమైందని మండిపడ్డారు. మాస్కులు అడిగినందుకు మత్తు డాక్టర్​ సుధాకర్​ను వెంటాడి వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే ఎస్​ఈసీ రమేశ్​ కుమార్​ను కలిసి.. స్థానిక ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని విజ్ఞప్తి చేయనున్నట్లు వెల్లడించారు.



 


Show Full Article
Print Article
Next Story
More Stories