సుధాకర్ కేసులో నేటి నుంచి సీబీఐ దర్యాప్తు

HMTV
By HMTV
Published on: 2020-05-29 10:41:38

విశాఖపట్నం: వైద్యుడు సుధాకర్ కేసును విశాఖ సీబీఐ దర్యాప్తు చేయనుంది. దర్యాప్తులో భాగంగా... ఇవాళ్టి నుంచే విచారణ, వాంగ్మూలాల సేకరణ మెుదలుపెట్టనుంది. విశాఖ సిటీ పోలీసులతో పాటు... మానసిక ఆస్పత్రి వైద్యులను సైతం కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు విచారించనున్నారు. వైద్యుడు సుధాకర్‌ను కలసి విచారణ చేసి... వాంగ్మూలం సేకరించనున్నారు.



 

 

HMTV

HMTV

Next Story