రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తిరిగి బాధ్యతలు చేపడతా

- రమేష్ కుమార్ హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్నానని నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ అన్నారు.

- వ్యక్తులు కాదు.. రాజ్యాంగ వ్యవస్థలు, విలువలు శాశ్వతమని ఆయన అన్నారు.

- గతంలో మాదిరిగానే నిష్పాక్షికంగా బాధ్యతలు నిర్వహిస్తానని అన్నారు.

- అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకుని ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తానని అన్నారు.

- రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రమాణ స్వీకారం చేసిన వారంతా ఈ సంస్థల సమగ్రతను కాపాడాలని సూచించారు.

 


Show Full Article
Print Article
Next Story
More Stories