తెలంగానాలోకి మరికొద్ది గంటల్లో మిడతల దండు.. అప్రమత్తమైన అధికారులు!

జయశంకర్ భూపాలపల్లి జిల్లా..

* గోదావరి పరివాహక ప్రాంత సరిహద్దులోకి మరికొద్ది గంటల్లో మిడతల దండు ప్రవేశించనున్నట్టు సమాచారం.

* అప్రమత్తమైన అధికార యంత్రాంగం.

* వీటి ప్రవేశాన్ని అడ్డగించేందుకు క్లోరిఫైరిఫాస్ 50 ఈసీ మందును సిద్ధం చేసిన అధికారులు.

* పిచికారీ చేసేందుకు 22 డ్రోన్లను సిద్ధం చేసినట్టు కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ హజీమ్ వెల్లడి.

 



Show Full Article
Print Article
Next Story
More Stories